జొహనెస్బర్గ్, జనవరి 24 : ఫ్రీడమ్ సిరీస్ లో భాగంగా భారత్- దక్షిణాఫ్రికాల మధ్య చివరి టెస్ట్ వాండరర్స్ వేదిక ప్రారంభమైంది. తొలుత టాస్ గెలిచి టీమిండియా కెప్టెన్ కోహ్లి బ్యాటింగ్ ను ఎన్నుకున్నాడు. కోహ్లిసేన ఈ మ్యాచ్ కోసం రెండు మార్పులను చేసింది. రోహిత్ శర్మ స్థానంలో ను, రహానెను, స్పిన్నర్ అశ్విన్ కు బదులు పేసర్ భువనేశ్వర్ కుమార్ ను తుది జట్టులోకి తీసుకొంది. మరో వైపు ప్రత్యర్థి జట్టులో కేశవ్ మహారాజ్ స్థానంలో యువ ఆటగాడు ఆండిల్ చోటు దక్కించుకున్నాడు.