న్యూఢిల్లీ, డిసెంబర్ 29 : తెలంగాణకు ఏడు పోస్టాఫీస్, పాస్పోర్టు సేవా కేంద్రాలను మంజూరు చేసినట్లు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ పేర్కొన్నారు. ఈ మేరకు రాజ్యసభలో దేవేందర్ గౌడ్ అడిగిన ప్రశ్నకు సింగ్ లిఖితపూర్వక సమాధానం ఇస్తూ.. రాష్ట్రానికి 7 పోస్టాఫీస్ పాస్పోర్టు సేవా కేంద్రాలను మంజూరు చేశా౦. అందులో రెండు కేంద్రాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని వెల్లడించారు.