టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్...

SMTV Desk 2017-12-17 13:18:48  india won the toss, india, srilanka, vizag.

వైజాగ్, డిసెంబర్ 17 : భారత్, శ్రీలంకల మధ్య నిర్ణయాత్మక చివరి వన్డే మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నారు. భారత్ జట్టులో వాషింగ్టన్ సుందర్ కు బదులు తుది జట్టులో కులదీప్ యాదవ్ చోటు దక్కించుకున్నాడు. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి సీరిస్ ను 1-1 తో సమం చేశాయి. ఇప్పుడు జరగనున్న ఫైనల్ మ్యాచ్ లో రెండు జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి.