మెహలీ, డిసెంబర్ 13: శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో బ్యాటింగ్ కు దిగిన భారత్ 10 ఓవర్లలలో 33 పరుగులు చేసి వికెట్ నష్టపోకుండా ఆచితూచి ఆడుతుంది. తొలి వన్డేలో పేలవ ప్రదర్శన చూపించిన భారత ఆటగాళ్ళు , వికెట్కు ప్రాధాన్యమిస్తూనే పరుగులు తీస్తున్నారు. క్రీజులో రోహిత్శర్మ, శిఖర్ ధావన్ ఉన్నారు.