న్యూఢిల్లీ, డిసెంబర్ 11: ఆదాయపు పన్ను, టీడీఎస్ చెల్లింపుల్లో ఆలస్యం చేసిన వ్యాపార సంస్థలపై ఐటి శాఖ చట్ట పరమైన చర్యలకు సిద్దమైంది. తొలిసారి ఆయా కంపెనీలకు సంబంధించి ఓ జాబితాను రూపొందించి, అందులో 8 వేల మంది రిటర్నులు దాఖలు చేయని మందికి ప్రాసిక్యూషన్ నోటీసులు జారీ చేశామని ఐటి శాఖ తెలిపింది. నోటిసులు అందుకున్నవారు ఆలస్యానికి గల కారణాన్ని వెల్లడించాల్సి వుంది.