న్యూఢిల్లీ, డిసెంబర్ 5: కార్ల వినియోగదారులకు, మారుతీ సుజుకీ సంస్థ ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్లు అందిస్తుoదనడంలో అతిశయోక్తే లేదు. ఆల్టో, వేగానార్, స్విఫ్ట్, ఎర్టిగా వాహనాల రూ. 30వేల నుంచి 40వేల వరకు డిస్కౌంట్ను అందిస్తోంది. మారుతి ఆల్టో 800 మోడల్ పై రూ. 35వేలు, స్విఫ్ట్పై రూ. 30వేలు, ఎర్టిగా డీజిల్ వాహనంపై రూ. 40వేల వరకు తగ్గింపు ఇస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.