అమరావతి, నవంబర్ 20 : ఏపి అసెంబ్లీ సమావేశాల పని దినాలను పెంచారు. ఈనెల 27, 28, 29 తేదీలలోనూ సమావేశాలు జరపాలని.. ఈమేరకు బీఏసీ సమావేశంలో చర్చించి అధికారికంగా ప్రకటించారు. ప్రతిపక్షం సభకు రాకున్నా సమావేశాలను పొడిగించటం వెనుక వ్యూహం ఎవరికీ అర్ధం కావటం లేదు.