సుప్రీంకోర్టు కొత్త సీజేఐగా శరద్‌ అర్వింద్‌ బాబ్డే ..!!

SMTV Desk 2019-10-29 17:05:52  

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా శరద్‌ అర్వింద్‌ బాబ్డే నియమితులయ్యారు. ఈ మేరకు నియామక ఉత్తర్వులపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంతకం చేశారు. వచ్చే నెల 18న బాధ్యతలు చేపట్టనున్నారు జస్టిస్ బాబ్డే . ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న రంజన్‌గోగోయ్‌ వచ్చే నెల 17న పదవీవిరమణ చేయనున్నారు. 2 వేల 21 ఏప్రిల్‌ 23 వరకు సీజేగా బాబ్డే కొనసాగనున్నారు.