ఎల్త్రానిక్స్ తయారీ సంస్థ షియోమీ తన బ్లాక్ షార్క్ 2 గేమింగ్ స్మార్ట్ఫోన్ను త్వరలో భారత్లో విడుదల చేసేందుకు సిద్దమవుతుంది. ీని ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. గేమింగ్ ప్రియుల కోసం ప్రత్యేకంగా ఈ ఫోన్ను తయారు చేశారు.6.39 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ అమోలెడ్ డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్, 12 జీబీ ర్యామ్, లిక్విడ్ కూలింగ్ 3.0, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 48 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.