సాక్షార భారత్ ఆధ్వర్యంలో ఎన్‌ఐ‌ఒ‌ఎస్ పరీక్షలు

SMTV Desk 2017-08-23 19:00:49  Asifabad, Komaram bheem District, NIOS exams, Village panchayats, Saakshar bharat

ఆసిఫాబాద్, ఆగస్ట్ 23: నేడు ఆసిఫాబాద్ మండలంలోనీ 14 గ్రామ పంచాయితీలలో సాక్షార భారత్ ఆధ్వర్యంలో ఎన్‌ఐ‌ఒ‌ఎస్ పరీక్షలు నిర్వహించడం జరిగింది. కాగా, ఈ పరీక్షకు మండలవ్యాప్తంగా 240 మంది హాజరుకావాల్సి ఉండగా 228 మంది మాత్రమే హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాక్షార భారత్ పర్యవేక్షకులు సురేందర్, శ్యామల, APO శ్రీనివాస్ రెడ్డిలతో పాటు సాక్షార భారత్ ఆసిఫాబాద్ మండల కో-ఆర్డినేటర్ ప్రతాప్ కుమార్, గ్రామ కో-ఆర్డినేటర్‌లు పాల్గొన్నారు.