ఓటేసిన మాయావతి

SMTV Desk 2019-05-06 12:07:27  Mayavathi, Vote

దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నిల ఐదో దశ పోలింగ్ ప్రారంభమైంది అని తెలిసందే .. కాగా, లఖ్‌నవూలోని మోంటెస్సరీ ఇంటర్మీడియట్ కాలేజీలో మాయావతి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇది ఇలా ఉండగా ఏడు రాష్ట్రాల్లో 51 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. ఉత్తర్ ప్రదేశ్‌లో 14 స్థానాలకు, రాజస్థాన్‌లో 12 సీట్లకు, మధ్యప్రదేశ్‌లో 7, పశ్చిమ బెంగాల్‌లో 7 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటింగ్ ప్రక్రియ జరుగుతోంది. బీహార్‌లో 5 స్థానాలకు జార్ఖండ్‌లో 4 స్థానాలకు, జమ్ముకశ్మీర్‌లో పోలింగ్ జరుగుతోంది.