న్యూఢిల్లీ: చైనాకు చెందిన ఎలక్ట్రానిక్స్ తయారీ కంపనీ షియోమీ దేశీయ స్మార్ట్ఫోన్ మార్కెట్లలో దూసుకేల్తుంది. దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల దిగ్గజం శాంసంగ్కు దీటుగా విక్రయాలను జరుపుకొంటున్న షామీ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 2.75కోట్ల స్మార్ట్ఫోన్లను విపణిలోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. 2019 తొలి మూడు నెలల్లో 27.5మిలియన్లకు పైగా స్మార్ట్ఫోన్లను విపణిలోకి తీసుకొచ్చాంగ అని షామీ ఛైర్మన్ లియాజన్ తెలిపారు.