టాస్ గెలిచిన పంజాబ్

SMTV Desk 2019-05-05 18:23:04  Toss, Panjab, Chennai,

మొహాలీ వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరుగుతున్న ఐపిఎల్ 55వ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్వీన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ లో పంజాబ్ ఒక మార్పు చేసింది. అర్షదీప్ సింగ్ స్థానంలో హార్ ప్రీత్ బ్రార్ ను తీసుకుంది. చెన్నై మాత్రం ఇంతకుముందు మ్యాచ్ లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతోంది.