బూట్లలో లో బంగారం .. శంషాబాద్ లో కలకలం

SMTV Desk 2019-05-02 12:47:30  Gold Seized,

శంషాబాద్ ఎయిర్ పోర్టులో డిఆర్ఐ అధికారులు గురువారం ఉదయం విస్తృతంగా తనిఖీలు చేశారు. ఈ క్రమంలో దుబాయ్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి వద్ద ఉన్నకిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని శంషాబాద్ ఎయి పోర్టు పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. బూట్లలో ఈ బంగారాన్ని పెట్టి తరలిస్తుండగా పట్టుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.