జొన్నపేలాలు దొరుకుతాయి . లేదా ఒక ప్రత్యేకమైన పద్దతిలో వీటిని వేయించి మనం తయారు చేసుకోవచ్చుకూడా .
జొన్నపేలాలను నేరుగా తినడంగానీ మధుమేహ రోగులకు చాలా మంచింది . అతిగా మూత్రానికి వెళ్లే పరిస్థితి తగ్గుతుంది . రాకుండా వుంటుంది .
స్కూలు నుంచి రాగానే పిల్లలకు బలం . దండిగా వుంటుంది.విరేచనాలు ,జ్వరం వంటి వ్యాధులున్న వారికి వాటి జావ తాగిస్తే నీరసం తగ్గుతుంది .