న్యూఢిల్లీ: ఐపీఎల్ పాయింట్ల పట్టికలో చెన్నై ఉన్న సంగతి తెలిసిందే. అయితే టీమ్ ఫ్రాంచైజీ బ్రాండ్ విలువల విషయానికొస్తే చెన్నై మూడో స్థానంలో ఉంది. ముంబై ఇండియన్స్ టీమ్ బ్రాండ్ విలువ 2018లో ఏకంగా రూ.782 కోట్లుగా ఉండడంతో అగ్ర స్థానాన్ని సొంతం చేసుకుంది. ముంబై టీమ్ టాప్లో ఉంటూ రావడం ఇది వరుసగా మూడోసారి. అదే సమయంలో కోల్కతా నైట్రైడర్స్ బ్రాండ్ విలువ రూ.720 కోట్లు. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ 3వ స్థానంలో ఉంది. చెన్నై మూడో స్థానాన్నే పంచుకుంది. ఈ రెండు టీమ్స్ బ్రాండ్ విలువ రూ.678 కోట్లే. ఇక వీటి తర్వాతి స్థానంలో హైదరాబాద్ సన్రైజర్స్ ఉంది. దీని బ్రాండ్ విలువ రూ.484 కో