జైపూర్: ఐపిల్ 12 సీజన్ లో భాగంగా ముంబయి ఇండియన్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగనున్న మ్యాచ్లో రాజస్థాన్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.ఈ మ్యాచ్లో రహానేకు బదులు రాజస్థాన్ జట్టుకు స్టీవ్ స్మిత్ సారథ్యం వహించనున్నాడు. ఇప్పటికే పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతున్న ముంబయిను కట్టడి చేస్తామని కొత్త కెప్టెన్ స్మిత్ ఆత్మవిశ్వాసంతో చెబుతున్నాడు.