అమరావతి: శుక్రవారం ఏపి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ విద్యామండలి కార్యదర్శి బి. ఉదయలక్ష్మీ ఈ ఫలితాలు విడుదల చేశారు. అయితే ఇంటర్ ప్రథమ, ద్వితీయ ఫలితాల్లోనూ బాలికలే పైచేయి సాధించారు. తొలిసారిగా గ్రేడింగ్ విధానంలో ఈ ఫలితాలను వెల్లడించారు.