జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆ ప్రాంతంలో మరి కొందరు ఉగ్రవాదులు ఉన్నట్లు గుర్తించిన భద్రతా బలగాలు.. ఇమామ్ సాహిబ్ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నారు. కాగా, ఎన్ కౌంటర్ జరిగిన స్థలంలో భారీ ఎత్తున ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు.