ముంబై, ఆగష్ట్ 7: అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరిగిన తరుణంలో అందుకు తగినవిధంగా ఇండియాలో పెట్రో ఉత్పత్తుల ధరలను స్వల్పంగా పెంచినట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది. ధరల పెంపుతో దేశంలో వివిధ ప్రధాన పట్టణాలలో నేటి పెట్రోలు, డీజిల్ ధరలు (లీటరుకు) ఇలా ఉన్నాయి. హైదరాబాద్: పెట్రోలు - రూ. 70.57, డీజిల్ - రూ. 61.50 న్యూఢిల్లీ: పెట్రోలు - రూ. 66.66, డీజిల్ - రూ. 56.61 ముంబై: పెట్రోలు - రూ. 75.80, డీజిల్ - రూ. 60.13 కోల్ కతా: పెట్రోలు - రూ. 69.54, డీజిల్ - రూ. 59.26 చెన్నై: పెట్రోలు - రూ. 69.03, డీజిల్ - రూ. 59.59