మహేంద్ర సింగ్ ధోని సంచలన నిర్ణయం..

SMTV Desk 2019-03-02 11:59:47  msd

మహేంద్ర సింగ్ ధోని .. అంతర్జాతీయ క్రికెట్ లో తనదైన ముద్ర వేసుకున్న భారత ఆటగాడు.. టీం ఇండియా కి ఎంతో పేరు తెచ్చిన కెప్టెన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు .. అయితే ఇపుడు అతని వయసు 37 పై చిలుకు ఉంది అయినా తన ఫిట్నెస్ తో ఇంకా ఆటలో కొనసాగుతున్నాడు .. ఈ నేపథ్యంలో రాబోయే 2019 వరల్డ్ కప్ టోర్నమెంట్ తన చివరి టోర్నమెంట్ గా ప్రముఖులు.. అటు క్రికెట్ ఫాన్స్ అనుకుంటున్నారు.. ఈ క్రమంలో ధోని సంచలన వ్యాఖ్యలు చేసాడు.. తాను ఫిట్ గా ఉంటె 2019 వరల్డ్ కప్ తర్వాత కూడా ఆట కొనసాగిస్తా అని చెప్తున్నాడు .. మరి ధోని ఇంకొంత కాలం ఇండియా కి సేవలు చేయాలనీ ఆశిద్దాం