కేబినెట్ సభ్యులతో పుణ్యస్నానమాచరించిన యోగి

SMTV Desk 2019-01-29 17:53:22  Yogi Adhithyanath, Kumbhamela

లక్నో, జనవరి 29: కోల్కత్తా లో కుంభమేళాకు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన కేబినెట్ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఆదిత్యనాథ్‌తో పాటు మంత్రులు, ఇతర నాయకులు పుణ్యస్నానమాచరించారు. ప్రయాగ్‌రాజ్‌లో పవిత్ర స్నానం అనంతరం.. అక్కడ ఏర్పాటు చేసిన మొబైల్ థియేటర్‌లో సర్జికల్ స్ట్రైక్స్ ఇతివృత్తంతో తెరకెక్కిన Uri చిత్రాన్ని యోగి సహా కేబినెట్ సభ్యులంతా వీక్షించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమంగా పేరున్న కుంభమేళా కోసం యోగి సర్కార్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.