టాలీవుడ్, డిసెంబర్ 24 : రచయిత , దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో అక్కినేని అఖిల్,నిధి అగర్వాల్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం మిస్టర్ మజ్ను. ఇప్పటికే ఈ చిత్రం నుండి పలు పోస్టర్లతో సహా, వొక పాట విడుదలై మంచి ఆధరణ పొందుతుంది కాగా, రేపు సాయంత్రం 6 గంటలకి రెండో పాట విడుదల చేస్తున్నారు .
ఎస్ఎస్.థమన్ సంగీతం సమకూర్చుతున్న ఈ సినిమాని 2109 జనవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .
Here we gO !!
— thaman S (@MusicThaman) December 24, 2018
This is wat we have it in our store coming to u guyS tomorrow at #6pm #mrmajnusongon25th dec ♥️
Get ready for some thumping sound 🔉🔊🔊🔊🔊🔊🔊🔊🔊🔊🔊@AkhilAkkineni8 ♥️ pic.twitter.com/dVJrl4y1Qq