హైదరాబాద్ , డిసెంబర్ 24 : డాన్ శీను దర్శకుడు మల్లినేని గోపీచంద్ ఈ రోజు తన ట్విట్టర్ ఖాతా ద్వారా వొక వింత ట్వీట్ చేశాడు అదేంటంటే "యాక్ట్ ఫైబర్నెట్ 48 గంటలుగా ఎందుకు పనిచెయ్యడం లేదు " అని . ఆ నెట్ సర్వీస్ వాళ్ళ మీద ఎంత కోపమొచ్చిందో ఏకంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఆ ట్వీట్ పెట్టాడు .
ఆ సమస్య ఆయనొక్కడికె కాక చాలా మందికి ఎదురయినట్లుగా వార్తలొస్తున్నాయి.
Past 48hours @ACTFibernet not working..what happened!!??
— Gopichandh Malineni (@megopichand) December 24, 2018