టిక్కెట్ల అమ్మకంలో కెజిఫ్ క్రేజ్

SMTV Desk 2018-12-18 13:58:21  KGFTelugu,Yash,Srinidhi Shetty,Prashanth Neel,Vijay Kiragandur,varahi ,

హైదరాబాద్ డిసెంబర్ 18 :"కెజిఫ్ " బాహుబలి , రోబో 2.ఓ , సినిమాల తరువాత సినిమా ప్రేక్షకలోకం ఎక్కువగా చర్చించుకుంటున్న దక్షిణాది కన్నడ చిత్రం . ఇప్పటికే ఈ చిత్రం మీద చాలా మంది ప్రముఖులు తమ అభిప్రాయం వ్యక్తం చేసి పరోక్షంగా చిత్రాన్ని ప్రమోట్ చేసారు .

తాజాగా ఈ సినిమా టిక్కెట్ల బుకింగ్ ప్రారంభించగా, ప్రారంభించిన 5 నిముషాలలో 1100 టికెట్లు అమ్ముడయ్యానని , హీరో యాష్ క్రేజ్ ఈ సినిమాతో మరింత పెరిగిందని వెల్లడించారు . 7 ప్రపంచ భాషలలో భారీగా విడుదలవ్వడానికి సిద్దమవుతున్న ఈ చిత్రాన్ని ప్రశాంత్ నూల్ దర్శకత్వం వహించాడు .ఈ చిత్రం తెలుగులో వారాహి చలన చిత్ర బ్యానర్ లో ఈ నెల 21న విడుదలవుతుంది.