భారత్‌ @ 172

SMTV Desk 2018-12-15 18:00:32  Australia, India

పెర్త్‌: ఆస్ట్రేలియా-భారత్‌ మధ్య జరుగుతున్న సెంకండ్‌ టెస్టు రెండో ఆట ముగిసింది. ఈరోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 3 వికెట్లకు 172 పరుగులు చేసింది. విరాట్‌(82 నాటౌట్‌), రహానె(51 నాటౌట్‌)గా క్రీజులో భారీ స్కోరు దిశగా పోరాడారు.