హైదరాబాద్ , డిసెంబర్ 14:
ప్రస్తుతం ఎన్నికల సంగ్రామం నడుస్తున్న ఈ సమాయం లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన రాష్ట్రాలలో సీఎం ని ఎన్నుకునే విషయమై జరుగుతున్న రాజకీయం పై లోక్ సత్తా పార్టీ అధినేత , జయప్రకాష్ గారు ఈ విధంగా స్పందించారు
"సిఎంలను ఎన్నుకునే నాటకంతో మరోసారి మన వ్యవస్థ ఎంత పెళుసుగా ఉందో చూపిస్తుంది. జాతీయ స్థాయిలో, "వెస్ట్మినిస్టర్ మోడల్" ఎనేది భారత లాంటి విభిన్న సంస్కృతులు , జాతులు ,పద్ధతులు ఉన్న దేశంలో పనిచేస్తుంది. రాష్ట్ర ప్రజలకే ప్రభుత్వానికి అధిపతిని ఎంచుకునే హక్కు ఉండాలి ప్రత్యక్ష ఎన్నికలు ప్రభుత్వాలని మెరుగుపరచి మంచి ఫలితాలు ఇస్తాయి" .