ఢిల్లీ , డిసెంబర్ 14: చర్చల అనంతరం ఇటీవల సుప్రీమ్ కోర్ట్ రాఫెల్ వొప్పందం పై తీర్పుని వెల్లడించింది . రాజన్ గొగోయ్ ,జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, కెఎం జోసెఫ్లు కూడిన ధర్మాసనం "భద్రత రీత్యా అత్యవసరంగా తీసుకున్న నిర్ణయంగా పేర్కొంటూ వాదన వినిపించిన " బీజేపీ ని సమర్థిస్తూ తీర్పుని వెల్లడించించి.
అయితే ఈ వొప్పందాన్ని పేర్కొంటూ ఇప్పటివరకు మోడీపై అవినీతి ఆరోపణలు చేసిన ప్రతిపక్షాలకు ఈ తీర్పు కొంతమేర ఇరకాటంలో పెట్టే విషయమే . ఈ తీర్పుతో రాజకీయ పరిణామాలు ఎలా మారనున్నాయో ?. అది అలావుంటే కాంగ్రెస్ పార్టీ ఆ విషయాన్నీ అంత తెలీగా వదిలేలా లేదు , మళ్ళీ పార్లిమెంట్రీ జాయింట్ కమిటీ ద్వారా దారియాప్తు చేపిస్తామని వెల్లడించారు .
The Supreme Court has clearly stated that it is outside their jurisdiction to probe into the #RafaleDeal. We continue our demand for a Joint Parliamentary Committee to investigate the #RafaleScam. Sign this petition to demand transparency: https://t.co/NnqEJCCgOX
— Congress (@INCIndia) December 14, 2018