ఢిల్లీ ,డిసెంబర్ 11 :
అసెంబ్లీ ఎన్నికలు సందర్భం గా మాటల యుధం జోరుగా సాగుతోంది . గెల్చిన వాళ్ళు వాళ్ళ గెలుపుకు కారణాలు చెబుతూ ఓడిన పార్టీలని దుయ్యబడుతున్నారు . అయితే ఫలితాలలో బీజేపీ వెనుకంజ వేయడం తో ఇదే అదును భావించి అందరు చురకలు అంటిస్తున్నారు తాజాగా "నరేంద్రమోడీ ప్రభుత్వానికి కౌంట్డౌన్ ప్రారంభమైంది" అని ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రివాల్ వ్యాఖ్యానించారు.
#ElectionsWithNews18 -- Countdown has begun for PM @narendramodi’s government, says Delhi Chief Minister @ArvindKejriwal. | #BattleForTheStates pic.twitter.com/OvKYql4bIM
— News18 (@CNNnews18) December 11, 2018