హైదరాబాద్, డిసెంబర్ 11: తెలంగాణలో అసెంబ్లి ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాల్లో తెరాస దూసుకుపోతోంది. అధికార టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. సిరిసిల్లలో టీఆర్ఎస్ అభ్యర్థి కేటీఆర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సిరిసిల్లలో రెండో రౌండ్ పూర్తయ్యేసరికి కేటీఆర్ 9,779 ఓట్ల ఆధిక్యత సాధించారు.