హైదరాబాద్ , డిసెంబర్ 3 : అక్కినేని వారసుడు నాగ చైతన్య , నిద్ది అగర్వాల్ జంట గా నటించిన ,సందేశాత్మక సినిమాల దర్శకుడు చందూ మొడేంటి దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం " సవ్యసాచి " ఇటీవల విడుదలయి విమర్శకుల ప్రసంశలు పొందింది, కానీ అనుకున్నంత ఘనవిజయం సాధించలేదు . కాగా నవంబర్ 2వ తేదీన విడుదలయిన ఈ సినిమా , నిన్నటితో సరిగ్గా నెల రోజులు పూర్తి చేసుకుంది . తాజాగా ఈ సినిమా మాస్టర్ ప్రింట్ ని " అమెజాన్ ప్రైమ్ వీడియో " లో ఉంచారు .