న్యూ ఢిల్లీ నవంబర్ 30: మాకు రామ మందిరం వద్దూ ..పంటకి మద్దతు ధరలు కావలి , రైతు రుణమాఫీ కావలి " మోడీ " అంటూ పదంకలిపి , పాదం కదిపి పయనమయిన రైతులు .
వివరాల లో కి వెళితే ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా 24 రాష్ట్రాల నుండి, 207 రైతు సంఘాలూ , పలు రాజకీయ పార్టీలూ "ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ " పతాకంపై ఆశిష్ మిట్టల్ నేతృత్వంలో సుమారు 50,000 మంది మద్దతుదారులతో పార్లమెంట్ స్ట్రీట్ కి శుక్రవారం "కిసాన్ ముక్తి మార్చ్" గా పయనమయ్యారు .
SHARE MAX
— AAP Ka Mehta 🇮🇳 (@DaaruBaazMehta) November 30, 2018
Farmers from ACROSS INDIA march demanding their Rights, Facilities and MSP for Crops.#FarmersMarch is a Sad Reality of India.
We, Citizens of India, Support our Farmers and Their Demands.#ModiJiHoshMainAao #DeshBachao pic.twitter.com/BbRR9dlTt9
కేంద్ర ప్రభుత్వం నుండి తగిన పరిహారం పొందడంలో విఫలమై ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబసభ్యులు పెద్ద స్థాయి లో నిరసనలో పాల్గొంటున్నారు .
ముందుగా నిన్నటి సాయంత్రం రాంలీలా మైదానంలో సమావేశమై విధివిధానాలు చర్చించి ఈ రోజు యాత్ర గా బయలుదేరారు .
#FarmersMarch | “If we have the power to elect the Prime Minister, we also have the power to bring him down. Our condition has gone from bad to worse in the last few years," said protesting farmers.
— The New Indian Express (@NewIndianXpress) November 30, 2018
LIVE report: https://t.co/0iTPVGkJzIhttps://t.co/MNund1yJ1I
సుమారు 3,500 మంది పోలీసు బలగాలు వారిని అదుపు చేస్తున్నారు.
"కిసాన్ ముక్తి మార్చ్" ఈ ఏడాది రైతుల నాలుగవ అతిపెద్ద నిరసన ఇది .
లెఫ్ట్ పార్టీలు , ఆమ్ ఆద్మీ పార్టీ ముందు నుండి తమ మద్దతు తెలుప గా తాజా గా " రాహుల్ గాంధీ " నేను అక్కడికి వచ్చి కలుస్తానని " ట్వీట్ చేసి తన మద్దతు తెలిపారు . పాలక పక్షం నుండి నుండి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాకపోవడం శోచనీయం.