హైదరాబాద్, నవంబర్ 27: గోషామహల్లో బీఎల్ఎఫ్ ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రముఖిని కిడ్నాప్ చేశారు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు .ఇందిరాగనర్లో నివాసం ఉంటున్న ట్రాన్స్జెండర్ చంద్రముఖిని గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు వచ్చి కిడ్నాప్ చేసినట్లు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.ట్రాన్స్జెండర్స్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.