నిర్మల్, నవంబర్ 25: టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలకు తెలంగాణలో అవకాశమిచ్చారని.. భారతీయ జనతా పార్టీ కి కూడా వొకసారి అవకాశం ఇవ్వమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. నిర్మల్ లో నిర్వహించిన బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడుతూ… 2012 నుంచి నిర్మల్ పేరు వింటున్నానన్నారు. ఈ ఎన్నికలు తెలంగాణలో ఎంతో ముఖ్యమైనవన్నారు అతను అభివర్ణించారు