కెసిఆర్ రెండొవ విడత 19 నుంచి ప్రారంభం

SMTV Desk 2018-11-16 16:25:21  kcr, elections,Telangana elections

హైదరాబాద్, నవంబర్ 16: తెలంగాణ ముఖ్య మంత్రి కెసిఆర్ ఎన్నికల సమయం దగ్గరలో ఉండటం తో ఎన్నికల ప్రచారం వేగంగా . కోనసాగుతొంది . ఇదివరకు మొదటి విడత పూర్తి అయ్యాక తన పార్టీ అభ్యర్థి లకు ధైర్యాన్ని నింపి. రాబోతున్న ఎన్నికలకు రెండొవ దశ ప్రచారానికి సిద్ధం అయ్యారు. అందుకు కావలిసిన తేదీ లను కూడా ఖరారు చేసారు.

19న ఖమ్మం, పాలకుర్తిలో
20న సిద్ధిపేట, హుజురాబాద్, సిరిసిల్ల, ఎల్లారెడ్డిలో
21న జడ్చర్ల, దేవరకొండ, నకిరేకల్, భువనగిరి, మెదక్ లో
22న ఖానాపూర్, ఇచ్చోడ, నిర్మల్, ముథోల్, ఆర్మూర్ లో
23న నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, సూర్యాపేట, తుంగతుర్తి, జనగామ
25న తాండూరు, పరిగి, నారాయణపేట, దేవరకద్ర, షాద్ నగర్, ఇబ్రహీంపట్నంలో నిర్వహించే సభల్లో కేసీఆర్ ఎన్నికల ప్రచారం జరగనుంది .