ఆదిలోనే పరాభవం

SMTV Desk 2018-11-01 16:11:58  5th ODI, West indies, India

తిరువనంతపురం, నవంబర్ 1: భారత్ - విండీస్ తో జరుగుతున్న 5 వన్డేల క్రమంలో నేడు ఆఖరి వన్డే తిరువనంతపురంలో గ్రీన్ ఫీల్డ్ మైదనంలో జరుగగా విండీస్ 104 పరుగులకే ఆలౌట్ అయ్యింది . ఈ మేరకు చూస్తే విండీస్ ను చిత్తు చేయడానికి భారత్ కి ఎంతో కష్టమేమి కాదు. 30౦ పైగా పరుగులు చేసినా వాటిని చేదిస్తూ విజయాన్ని రుచి చూసిన భారత్ టీం కు ఇది పెద్ద విషయం కాదు అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే నాలుగు మ్యాచ్ లు ఆడి 2-1తో భారత జట్టు ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే భారత్ సిరీస్ ను సమం చేస్తుంది.
కాగా భారత్ తొలి వికెట్ కోల్పోయింది ధావన్ (6) ఔటయ్యాడు