హైదరాబాద్, అక్టోబర్ 24: టీడీపీకి అనుబంధంగా కార్పోరేట్ విద్యాసంస్థలు పనిచేస్తున్నాయని, మహాకూటమి పార్టీలపై టీఆర్ఎస్ ఎమ్మెల్ల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. కేజీ టూ పీజీ విద్యపై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు.
విద్యాసంస్థల అధినేతలు రాజకీయాలు చేయడం సరికాదన్నారు. బీసీ హాస్టళ్లు ఏర్పాటు చేసినందుకు కేసీఆర్ను ఆర్. కృష్ణయ్య పొగిడారని గుర్తుచేశారు. రాష్ట్రంలో యూనివర్సిటీలను భ్రష్టు పట్టించింది కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలేనని అన్నారు. నాలుగేళ్లలో