ఇది చాల కఠినమైన సిరీస్: జేసన్ హోల్డర్

SMTV Desk 2018-10-15 14:06:57  westindies,jesonholder,india,

హైదరాబాద్, ;హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం లో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ ఆదివారం భారత్ విజయంతో ముగిసిన విషయం తెలిసిందే.అయితే ఈ వోటమిని తట్టుకోవడం చాల కష్టమైన పనే అంటున్నాడు విండీస్ కెప్టన్ జేసన్ హోల్డర్.ఇలా విఫలం కావడానికి కారణాలేంటో మేము తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నాము అని,అలాగే ఈ వోటములకి పూర్తి భాద్యత అంతా ఆటగాళ్లే వహించాలి అని పేర్కొన్నారు.విండీస్ కి ఇది చాల కఠినమైన సిరీస్,మేము కూడా అత్యుత్తమంగా ఆడలేకపోయాం అంటూ చెప్పుకొచ్చారు.అంతేకాకుండా భారత్ జట్టు ప్రస్తుతం టెస్టు ర్యాంకింగ్స్‌లో నెం.1 స్థానంలో కొనసాగుతోంది,అలాగే తమ సొంత గడ్డపై ఆడుతోంది.అయినా కానీ,మా జట్టు మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ రోస్టన్ చేజ్ శతకం బాదడం సానుకూలాంశం అని వివరించాడు.