మల్లీ మిస్ చేసుకున్నాడు

SMTV Desk 2018-10-14 17:30:33  testmatch,westindies,rishabpanth,teamindia

హైదరాబాద్;భారత్-విండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మూడో రోజున భారత యువ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ కి సెంచరీ మిస్సయ్యింది.తనదైన శైలిలో పంత్ 92 పరగులు చేసి గాబ్రియల్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.అందరూ సచిన్ టెండూల్కర్ మాదిరగా నైంటీస్ ఫోబియా పట్టుకుందని అభిమానులు పిలుచుకునే రిషబ్ అలా వెనుదిరుగుతాడని ఎవ్వరు ఊహించలేదు.134 బంతుల్లో 11 ఫోర్లు,2 సిక్సులు తో ఆ స్కోర్ చేయసాగాడు.చివరకు ఈ మ్యాచ్ కూడా మనదే.