దంబుల్లా;శ్రీలంకతో ఐదు వన్డే ల సిరీస్ లో జరుగుతున్న రెండో మ్యాచ్ లో ఇంగ్లాండ్ డక్వర్త్ లూయిస్ పద్దతిలో 31 పరుగుల తేడాతో నెగ్గింది.278-9 పరుగులతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ముగిసింది.మోర్గాన్ (92), రూట్ (71) రాణించారు. మలింగ (5/44) సత్తా చాటాడు. శ్రీలంక 29 వోవర్లలో 14౦/5 తో వుండగా వర్షం తో మ్యాచ్ ఆగింది.డ /లూ పద్దతిలో ఇంగ్లాండ్ ను విజేతగా ప్రకటించారు.