ఎఫ్‌సీఐ సౌత్‌జోన్‌ టోర్నీ

SMTV Desk 2018-10-13 15:15:23  fci,andrapradesh,karnataka

హైదరాబాద్;భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) సౌత్‌జోన్‌ అంతర్‌ ప్రాంతీయ స్పోర్ట్స్‌ మీట్‌లో ఆంధ్రప్రదేశ్‌ ఓవరాల్‌ ఛాంపియన్‌గా నిలిచింది.ఈ టోర్నీ ని విజయవాడ లో నిర్వహించగా అగ్రస్థానంలో ఆంద్రప్రదేశ్ రీఎయన్ 60 పాయింట్లతో నిలిచింది.అలాగే రెండో స్థానంలో కర్ణాటక 29 పాయింట్లతో వుంది.