భారత్-చైనా...!

SMTV Desk 2018-10-13 13:28:23  bharath,china,soccer, india

సుజు (చైనా);దాదాపు రెండు దశాబ్దాల తరువాత మల్లి సమరానికి సిద్దమవుతున్న భారత్-చైనా. ఈ రెండు జట్లతో ఫుట్‌బాల్‌ మ్యాచ్ జరిగి దాదాపు రెండు దశాబ్దాలు కావడం విశేషం.చైనాలో వొక అంతర్జాతీయ మ్యాచ్ ఆడబోతుండడం బారత్ కు ఇదే మొదటి సారి.నెహ్రూ కప్ లో భాగంగా చైనా ఏడుసార్లు భారత్ కి వచ్చి ఆడింది.గతంలో ఈ రెండు జట్లు 17 సార్లు తలపడగా వొక్క మ్యాచ్ కూడా భారత్ గెలవలేకపోయింది. కాగ 5 మ్యాచ్ లు డ్రా అయ్యాయి. ఈ శనివారం జరిగే స్నేహపూర్వక మ్యాచ్ లో భారత్ చైనా తో తలపడడానికి సిద్దంగా వుంది.