ఇండియా ఆల్ ఔట్ @292

SMTV Desk 2018-09-09 19:32:03  England, test series, Jadeja,

ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఆఖరి టెస్ట్ లో భారత్ 292 రన్స్ కి ఆల్ ఔట్ అయింది ,హనుమ విహారి మరియు రవీంద్ర జడేజా వీరోచిత ఇన్నింగ్స్ భారత్ ను కాపాడింది. ఫలితంగా ఇంగ్లాండ్ 40 పరుగుల ఆథిక్యం లో ఉంది.