ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఆఖరి టెస్ట్ లో భారత్ 292 రన్స్ కి ఆల్ ఔట్ అయింది ,హనుమ విహారి మరియు రవీంద్ర జడేజా వీరోచిత ఇన్నింగ్స్ భారత్ ను కాపాడింది. ఫలితంగా ఇంగ్లాండ్ 40 పరుగుల ఆథిక్యం లో ఉంది.