ఇంగ్లాండ్తో జరుగుతున్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్లో టీమిండియా ఆటగాడు హనుమ విహారి (56; 124 బంతుల్లో 7×4, 1×6) పోరాటం ముగిసింది. అర్ధశతకం సాధించిన అతడు ఔటయ్యాడు.రవీంద్ర జడేజా (51; 113 బంతుల్లో 7×4) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. అర్ధశతకం సాధించాడు. స్పిన్నర్లు ఆదిల్ రషీద్, మొయిన్ అలీని చక్కగా ఎదుర్కొంటున్నాడు. 85 ఓవర్లు ముగిసే సరికి భారత్ 8 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది.
The sword came out of the sheath once again!
— SPN- Sports (@SPNSportsIndia) September 9, 2018
Gem of an innings this from Ravindra Jadeja! #KyaHogaIssBaar #ENGvIND LIVE on SONY SIX and SONY TEN 3. #SPNSports pic.twitter.com/W6iRles9fh