దుబాయ్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపేందుకు యుఏఈ ఇద్దరు వ్యోమగాములను ఎంపికచేసింది. హజ్జా అల్-మన్సౌరి(34), సుల్తాన్ అల్-నెయది(37)లను రోదసీయాత్రకు ఎంపిక చేసినట్లు ప్రధాని షేక్ మహమ్మద్ బిన్రషెద్ అల్-మక్తౌం ప్రకటించారు.