ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం.....!

SMTV Desk 2018-07-21 13:01:06  AP CM, Delhi, Nara Chandra Babu Naidu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ పర్యటలో భాగంగా లోక్‌సభలో టీడీపీ అవిశ్వాసానికి మద్దతి తెలిపిన పార్టీలకు సీఎం కృతజ్ఞతలు చెబుతారు.లోక్‌సభలో అవిశ్వాసం, తదనంతర పరిణామాలపై సీఎం చంద్రబాబు ఢిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు.చంద్రబాబు వెంట పలువురు మంత్రులు కూడా ఢిల్లీకి బయలుదేరారు. . కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఈ సమావేశంలో ఎండగట్టనున్నారు.