రాజబోగాలకు ఉన్నతాధికారికి పిర్యాదు

SMTV Desk 2017-07-13 18:04:29  Senior,Cash,Duplicate,Stamp,Department,Prisoner,

బెంగుళూరు: జూలై 13 : బెంగుళూరు నగర శివార్లలోని కారాగార శాఖలో సీనియర్ అధికారి ఒకరు ఆమె నుంచి రూ.2 కోట్ల నగదు తీసుకుని సకల సదుపాయాలు కల్పించారు. నగర శివార్లలోని పరప్పన అగ్రహార కారాగారంలో శిక్షను అనుభవిస్తున్న తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళకు రాజభోగాలు అందుతున్నాయని కర్ణాటక కారాగారాల శాఖ డీఐజీ రూపా మౌద్గిల్‌ ఉన్నతాధికారులకు లేఖ రాశారు. బ్యారెక్‌లోనే తెల్గీకి మసాజ్‌ చేసేందుకు ఎప్పుడూ నలుగురు ఖైదీలు సిద్ధంగా ఉంటారు. నకిలీ స్టాంపు కాగితాలను ముద్రించి విక్రయిస్తూ దొరికిపోయిన తెల్గీ ఇదే కారాగారంలో ఒకటిన్నర దశాబ్దం నుంచి శిక్షను అనుభవిస్తున్నాడు. కారాగారంలో చరవాణిలు సిమ్‌కార్డులు వెళుతున్నాయి. నేరం చేసిన వారిలో మార్పు తీసుకు వచ్చేందుకు కారాగారంలో శిక్షను విధిస్తారు. ఒక వైద్యునిపై నాగేంద్ర ప్రసాద్‌ అనే ఖైదీ దాడి చేసి గాయపరిచాడు. నేరం చేసిన వారిలో మార్పు తీసుకు వచ్చేందుకు కారాగారంలో శిక్షను విధిస్తారు ప్రత్యేక వంటగది, గదిలో పరుపులు, ఆమె స్వేచ్ఛగా తిరిగేందుకు వసతులు సమకూర్చారు. అంటూ కారాగారంలో జరుగుతున్న అక్రమాలపై కర్ణాటక పోలీసు డైరక్టర్‌ జనరల్‌ రూప్‌ కుమార్‌ దత్తకు ఫిర్యాదు చేశారు. తాజా లేఖలో ఇంకా ఏయే విషయాలు ప్రస్తావించారంటే.. పరప్పన అగ్రహార కారాగారంలో శిక్షను అనుభవిస్తున్న తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళకు రాజభోగాలు అందుతున్నాయని కర్ణాటక కారాగారాల శాఖ డీఐజీ రూపా మౌద్గిల్‌ ఉన్నతాధికారులకు లేఖ రాశారు.