కొండగల్ జిల్లాలో దారుణం

SMTV Desk 2017-07-06 18:13:17  son, murder, in, father

వికారాబాద్, జూలై 06 : కన్న తండ్రినే మట్టుపెట్టాడు ఓ కసాయి కొడుకు . ఈ ఘటన కొండగల్ జిల్లా, కొండగల్ మండలం రావులపల్లి సంతలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే , తండ్రి కొడుకుల మధ్య చిన్న గొడవ మొదలై అది పెద్ద ఘర్షణకు దారి తీసింది. తండ్రి చెపుతున్నాకొడుకు వినలేదు. తండ్రి కొడుకుల మధ్య విభేదం వచ్చింది, దీనితో కోపంతో రగిలిపోయిన కొడుకు, తండ్రి అనే ఆలోచన కూడా లేకుండా క‌త్తితో అతి దారుణంగా చంపాడు, దానితో తండ్రి నాయుమ్(65) చనిపోయాడు.